అదనపు జిల్లా న్యాయస్థానము కొరకు నాగర్కర్నూల్ న్యాయవాదులు చాలాకాలము నుండి పోరాడుతున్నా రాష్ట్రప్రభుత్వము పట్టించుకోకుండా ఈప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తుంది నగర్కుర్నూల్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు తమ తమ స్వంత స్వార్థ ప్రయోజనలకుతప్ప ఈప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు ఇలాంటి రాజకీయనాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని బార్ అసోసియేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది